ప్రజలు ఫిక్స్ – వైసీపీకి నోఛాన్స్

పూతలపట్టు : జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి…

ఘనంగా యాదమరి మండల జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పూతలపట్టు : పవన్ కళ్యాణ్ కోసం యువత ఆరాటపడుతున్నారన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. అమ్మా…

జనసేన, టిడిపిల కార్యాచరణ సమావేశం

దెందులూరు నియోజకవర్గం : జనసేన, టిడిపి సమన్వయంతో చెయ్యబోయే కార్యాచరణ మరియు కార్యక్రమాలపై మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గురించి జనసేన…

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మాడుగుల, దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందినటువంటి జనసైనికుడు పెంటకోట అప్పలనాయుడు ఇటీవల గుండుపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న…

వీరనారి ఝాన్సీలక్ష్మి బాయి పోరాటస్పూర్తి మహిళాలోకానికి ఆదర్శం

అసమాన ధీశాలి , అపూర్వ యుద్ద నిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు.. స్వాతంత్ర సేనాని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 195వ జయంతి…

గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమం

నెల్లిమర్ల నియోజకవర్గం : డెంకాడ మండలం, అక్కివరం గ్రామం నుండి గంట్లాం గ్రామం రోడ్డు మీద టిడిపి మరియు జనసేన పార్టీల…

ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం

నెల్లూరు: నెల్లూరు నగర తెలుగు దేశం ఇన్ చార్జ్ పొం గూరు నా రాయణ సతీమణి రమాదేవి జనసేనపార్టీ జిల్లా ప్రధాన…

ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి

నెల్లూరు సిటీ: ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వం డి అంటూ.. తెలుగుదేశం పార్టీ సిటీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యు లు పొం…

విశ్రాంతి ఉద్యోగుల మద్దతు జనసేన-టీడీపీ ప్రభుత్వానికే: పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం : కాకినాడ రూరల్, వలసపాకలలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి…

క్రియాశీలక సభ్యుని పరామర్శించిన జనసేన నాయకులు

దెందులూరు: తీవ్ర అనా రోగ్య సమస్యతో ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న దెందులూరు నియోజకవర్గం , కూచింపూడి గ్రామ జనసేన క్రియాశీలక…