క్రియాశీలక సభ్యుని పరామర్శించిన జనసేన నాయకులు

దెందులూరు: తీవ్ర అనా రోగ్య సమస్యతో ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న దెందులూరు నియోజకవర్గం , కూచింపూడి గ్రామ జనసేన క్రియాశీలక సభ్యుడుని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకటనాగరాజు, ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ముత్యాల రాజేష్, పెదవేగి మండల పార్టీ నాయకులు పసుపులేటి భార్గవ్, కూచింపూడి జనసేన నాయకులు పెద్ది శెట్టి గంగరాజు మరియు జనసైనికులు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.