![](http://kingofandhra.com/wp-content/uploads/2020/12/WhatsApp-Image-2020-12-12-at-12.43.43-PM-1024x682.jpeg)
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మరియు తదుపరి ప్రాంత ప్రజలు రాకపోకలకు నిత్యం ఉపయోగపడే గోదావరి పంటి మార్గాన్ని ఇటీవల లోక్డౌన్ కారణంగా నిలిపివేయడం జరిగింది కానీ ప్రస్తుతం అన్ని రవాణా సదుపాయాలు కొనసాగుతున్న గాని గోదావరి పంటి మార్గం మాత్రం కినసాగించడం లేదు దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవగుతున్నారు కావున ప్రజల ఇబ్బందిని ప్రభుత్వనికి తెలియజేయడానికి ది15/12/2020 తేదీనా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నరసాపురం నియాజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడీ నయ్యకర్ గారు పార్టీ కార్యాలయం నుండి పంటి రేవు వరకు ధర్నాగా వెళ్లడానికి నిత్యయించడం జరుగుతుంది కావు జనసేన పార్టీ నాయకులు,జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరు పలుగునవాలిసిందిగా కోరుతున్నాము
ఇట్లు
జనసేన పార్టీ
నరసాపురం నియోజకవర్గం
పశ్చిమగోదావరి జిల్లా