“”ఖైదీ సాబ్””- పాలనలో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం JanaSenaParty అధికార ప్రతినిధి శ్రీ #jSPpvmahesh గారు.

#NationalFarmersDay

“దేశంలోనే మొదటిసారిగా రైతు క్షేమం గురించి ఆలోచించి రైతన్నకు పెంక్షన్ అనే పథకాన్ని అమలు చేయాలని భావించి మ్యానిఫెస్టో లో పెట్టిన…

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కృష్ణా జిల్లా జనసేన నాయకులు ఉన్నారు

@మరికాసేపట్లో గుడివాడ సమీపంలోని డోకిపర్రు గ్రామం, శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోనున్న JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.

వ్యవసాయ బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి నక్క జిత్తుల వేషాలు. “ఢిల్లీలో మద్దతు – గల్లీలో ధర్నా” అక్కడ కేసుల భయం ఇక్కడ రైతన్నల ఓట్ల భయం రైతన్నల మీద నిజంగా ప్రేమ ఉంటే జనసేన కోరినట్టు నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వేంటనే ఆదుకోవాలి. లేదంటే రైతులపై మీ కపట ప్రేమ మానుకోవాలి..

What happened to APPSC job calendar?

#janasenafornewagepolitics

@ ఏలూరులో జనసేన పార్టీ వైద్య బృందం పరిశీలన డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి నేతృత్వంలో డాక్టర్ శ్రీ బొడ్డేపల్లి…

రైతుల పక్షాన జనసేన

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరి,వేరుశనగ రైతులకు నష్టపరిహారంగా 35000,తక్షణ సహాయం కింద 10000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత…