మంగళగిరి: తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న టిడ్కో గృహాలలో గత కొన్ని రోజుల నుంచి నీటి సరఫరాకు అంతరాయం…
Category: NEWS
దుగ్గన బాబ్జికి ఘన స్వాగతం పలికిన జనసేన నేతలు
కాకినాడ రూరల్: తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ మాజీ అధ్యక్షులు దుగ్గన బాబ్జి వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం…
క్రియాశీలక కార్యకర్తలే జనసేనకు ప్రధాన బలం: అక్కల గాంధీ
మైలవరం, ఇబ్రహీం పట్నం మండలం కేతనకొండ గ్రామంలో మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ…
తుఫానులో సైతం మూడవరోజు మహాపాదయాత్ర
రాజానగరం, భారీ తుఫానుని సైతం లెక్కచేయకుండా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా…
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా తయారైంది: పాశం నాగబాబు
నూజివీడు నియోజకవర్గం , ముసునూరు మండలం, రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు , డ్రైనేజీ…
గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఓటరు లిస్ట్ పరిశీలన
మదనపల్లి నియోజకవర్గం , జనసేన పార్టీ కార్యాలయంలో ఓటరు జాబితాను పరిశీలించి అవకతవకలు గురించి ఆదివారం రవీంద్ర నాథ్ ఠాగూర్ పాఠశాలలో…
తుఫాను బాధితులకు నాయకర్ భరోసా
నర్సాపురం నియోజకవర్గం , మొగల్తూరు మండలం, ముత్యాలపల్లి గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వారి కుటుంబాలకు…
మిచౌం గ్ తుఫాను నష్టపోయిన రైతాం గానికి పరి హారం చెల్లించాలి : గంగారపు రామదాస్ చౌదరి
మదనపల్లె , మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం…
ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు:
ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నియోజకవర్గంలో తనకోసంకష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం…
రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి
• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల్ని ముంచింది• తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకోవాలి• రైతులకు ఎకరాకి రూ. 20 వేలు…