రాష్ట్ర పండుగగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

కాకినాడలోని జయ రెసిడెన్సి హోటల్‌లో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి…

ఏలూరులో పోలీసులకు 7 వాహనాలు.. భద్రత బలోపేతానికి చర్యలు

ఏలూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో రూ.70 లక్షల వ్యయంతో…

అమరావతి చట్టబద్ధతపై పాలకొండలో భారీ ర్యాలీ

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత లభించిన సందర్భంగా పాలకొండ నియోజకవర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా నగర…

సర్పంచ్ రత్నకుమారి సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

రాజోలు: సఖినేటిపల్లి మండలం, వి.వి. మెరక గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లూరి సత్యనారాయణరాజు కళ్యాణ మండపంలో సర్పంచి ఓగూరి రత్నకుమారి పదవి…

ఏలూరు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ సేవలపై సమీక్షా సమావేశం

ప్రభుత్వ సేవలపట్ల ప్రజల సంతృప్తిస్థాయి ప్రతీ 15 రోజులకు వృద్ధి కనపడేలా అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలి.. జిల్లాలోని అన్ని సంక్షేమ…

సినీ పరిశ్రమకు పూర్తి సహకారం.. ఏపీని ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి దుర్గేష్

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్…

రాజధానిపై జగన్ విధ్వంసం… అమరావతిపై చంద్రబాబు విజయం

అమరావతిని ఆర్థిక శక్తిగా మార్చి రాష్ట్ర అభివృద్ధి జగన్ విధ్వంసానికి చెక్… అమరావతి జయభేరి పార్లమెంట్‌లో 50కి పైగా పార్టీల మద్దతు……

పుదుచ్చేరిలో పాలక కూటమే మళ్లీ పాగా!

* ఏఐఎన్‌ఆర్సీ, బీజేపీ కూటమికి సానుకూల పవనాలు* ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎదురీత* శ్రీ విజయ్‌ పార్టీ టీవీకే ప్రభావం…

ప.గో: ఇన్‌ఛార్జ్‌ల పాలనలో దేవస్థానాల ఆస్తులకు రక్షణేది..?

జిల్లాలో దేవాదాయ శాఖ ఆలయాలు ఇన్‌ఛార్జ్ అధికారుల పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో అధికారి పలు దేవాలయాలను పర్యవేక్షిస్తుండటంతో హుండీ లెక్కింపు,…

విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ…