పాలన చేతగాక ప్రతిపక్షాలపై దాడుల

•కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడ్ చేసినవారిని అరెస్టు చేయాలి

వైసీపీ ప్రజా ప్రతినిధులు సక్రమంగా పాలించలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష పార్ల నాయకులపై దాడులకు దిగుతునానిరని జనసేన పార్ రాజకీయ వయూవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమరి్శంచారు. ధర్మవరం నియోజకవరాగానికి చెందిన జనసేన పార్ నాయకుడు శ్రీ కోటిరెడ్డి రాజారెడ్డిపై వైసీపీ వరాగానికి చెందినవాళ్ళు రాళళుతో, కర్రలతో దాడ్కి పాలపుడటానిని తీవ్ంగా ఖండ్స్తునానిం. ధర్మవరం ఎమ్్మలేయూ చేస్తునని అప్రజాస్వామిక చరయూలను బాధయూత కలిగిన ప్రతిపక్షంగా జనసేన ఎపపుటికప్పుడు ప్రజాక్షేత్ంలో ప్రశ్నిస్తునానిం. ఈ క్రమంలో శ్రీ రాజారెడ్డిపై దాడ్ చోటు చేస్కంది. ఈ హంస్త్మక చరయూకు పాలపుడవారిని తక్షణమే అరెస్టు చేయాలి. దాడ్ చేసి భయపెట్ చరయూలను జనసేన పార్ ప్రజాస్వామయూయుతంగా ఎదుర్కంటుందని శ్రీ నాదండ్ల మనోహర్ సపుషటుం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.