పర్యావరణవేత్త, రచయిత శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రికి అభినందనలు

కేంద్ర సాహిత్య పురస్కా రానికి ఎంపి కైన రచయిత శ్రీ తల్లా వజ్జల పతంజలి శాస్త్రి గారికి జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ ఒక ప్రకటనలో అభి నందనలు తెలిపారు. ఆయన రాసి న ‘రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కా రం దక్కడం ముదా వహం. రచయితగానే కాకుం డా పర్యా వరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్ తున్నా రు. కొల్లే రు సరస్సు పరిరక్షణ కోసం న్యా య పోరాటం చేశారు. చిత్తడి నేలలను కాపాడాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా రు. శ్రీ పతంజలి శాస్త్రి గారు రాసే వ్యాసా లు పర్యా వరణ పరిరక్షణ ఆవశ్య కతను తెలియచేస్తాయి. పర్యా వరణ పరిరక్షణ కోసం ఆయన చేసే పోరాటానికి రాజకీ యాలకు అతీతంగా అందరూ మద్దతు గా నిలవాలని జనసేనాని కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.