నేను మెగా ఫ్యామిలీకి ఏకలవ్య శిష్యుడిని: బొర్రా

సత్తెనపల్లి, బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యం లో జరుగుతున్న జనసేన- తెలుగుదేశం సంకల్ప యాత్రను పోలీసులు అడ్డుకున్న క్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిం చడం జరిగిం ది. ఈ సందర్భం గా విలేకరుల సమావేశంలో పా ల్గొన్న జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడు తూ మాకు డబ్బులతో పనిలేదు. ప్రేమాభిమానాలతోనే జనసైనికులు, వీర మహి ళలు పనిచేస్తారు. పవన్ కళ్యా ణ్ సభ పెడితే 60, 70 వేల మంది స్వచ్ఛం దంగా వచ్చారు. ఎదవలు, ఎదవ మాటలు మాట్లాడతారు. ప్రతిదానికి డబ్బుతో ముడి పెట్టకూడదు. వైసీపీ వాళ్లు సభలో పెడితే జనాన్ ని డబ్బులు ఇచ్చి తె చ్చు చ్చు కోవాలి . వైయస్సార్సీ పీ వాళ్లు మూర్ ఖులు ఉన్నా రు మూర్ ఖులని ప్రపంచా నికి తెలి సిపోయిం ది. కోర్టు ద్వా రా మోట్టికాయలు వేయించుకోం ది. ఏ వ్య వహారం జరగదు. మేము ప్రజాస్వా మ్య తంగా నిరసన తెలి యజేస్తున్నా ను. పర్ మిషన్ ఇస్తే పా దయాత్రకి వె ళ్తావ్. లేదంటే మోట్టి కాయలు వేస్తే నే వీళ్ళు వింటా రు కాబట్టి కోర్టు కు వె ళతాం . ఈ సమావేశంలో విలేకర్లు అడిగి న ప్రశ్న లకు ఆయన సమాధానం చెబు తూ.. నేను ఊహ తెలి సిన దగ్గర్నుంచి మెగా ఫ్యా మిలీకి అభిమానిగా ఉన్నా ను. 2008 నుం డే ప్రజారాజ్యం లో నా ఇంటి పై ప్రజారాజ్యం జెండా పెట్టుకొని పని చేస్తున్నా ను. తల్లి లాంటి నా మెగా కుటుం బంతో నాకు అనుబంధం ఈనాటి ది కాదు. నేను ఎవరి మాటలు పట్టించు కోవాల్సి న అవసరం లేదు. నాకు ద్రోణాచార్యుడు లాంటి గురువు పవన్ కళ్యా ణ్, నేను ఏకలవ్య శిష్యు డిలా జనసేన పా ర్టీలో పనిచేస్తున్నా ను. నేను మెగాఫ్యా మిలీకి ఏకలవ్య శిష్యు డిని, నాకు ఎవరూ సర్టి ఫికెట్స్ ఇవ్వా ల్సి న అవసరం లేదు. నాకు ఎవరూ ఏ పదవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరు రికమండేషన్ లు నాకు అవసరం లేదు. మెగాఫ్యా మిలీ నుం డి అన్న య్య చి రంజీవి, తమ్ముడు పవన్ కళ్యా ణ్ వారి నోటి నుం డి వచ్చే మాటలు నాకు శిరోధార్యం . పనిచేయటం నా లక్ ష్యం ఫలి తం ఇవ్వటం మెగా ఫ్యా మిలీ ఇష్టం .పవన్ కళ్యా ణ్ ను ప్యా కేజి స్టార్, మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు అంటూ ఇక్కడి మంత్రి అంబటి రాం బాబు అంటున్నా రు. అంబటి నువ్వు వైసీపీ కుటుం బానికి వీరాభిమానివైతే నేను మెగా ఫ్యా మిలీకి వీరాభిమానిని, పవన్ కళ్యా ణ్ ను పదే పదే విమర్ శిస్తే నేను సత్తెనపల్లి నుం డి నీ మీద దండ యాత్రగా వస్తాను. ఈ జిల్లా లోనే కాదు ఏ రాష్ట్రం లోనైనా మెగా ఫ్యా మిలీ జోలి కొస్తే బొర్రా వెంకట అప్పారావు అనే ఏకలవ్య శిష్యుడు ఉన్నా డని వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోం డి. మెగా ఫ్యా మిలీపై నాకున్న అభిమానాన్ ని తీసేయాలంటే ఏకలవ్యుడు కి బొటన వేలు తీసేసా రు, నాకు నా ప్రాణం తీయాలి . నేను గ్రామాల్లో పా దయాత్ర చేస్తూ తిరుగుతుం టే నాకు వైసీపీ వాళ్ళ నుం డి ప్రాణహాని ఉందని పోలీసులు అంటున్నా రు. నాకు జనసేన వీరమహి ళలు, జనసైనికులు, మెగాస్టార్ చి రంజీవి పవన్ కళ్యా ణ్ అభిమానుల అండగా ఉన్నా రు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను సత్తెనపల్లి నియోజకవర్గం లో పా దయాత్ర చేసి తీరుతాను. ఈ రిలే నిరాహార దీక్ష కార్య క్రమంలో ఉమ్మ డి గుం టూరు జిల్లా ప్రధాన కార్య దర్ శి కొమ్ మిశెట్టి వెంకట సాం బశివరావు, జనసేన పా ర్టీ లీగల్ సెల్ జాయిం ట్ సెక్రటరీ బయ్య వరపు నరసిం హారావు, జనసేన సత్తెనపల్లి మండల అధ్య క్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్య క్షురాలు తాడు వాయి లక్ష్మి, సత్తెనపల్లి జనసేన సీనియర్ నాయకులు కొమ్ మిశెట్టి అర్ జునరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తు ల కేశవ, 7 వార్డ్ కౌన్సి లర్ రంగి శెట్టి సుమన్, వినుకొం డ జనసేన నాయకులు వెంకటేశ్వర్లు , నరేం ద్ర, పూర్ణ చంద్రరావు, ఫిరంగి పురం జనసేన నాయకులు గుగ్గి ళం సురే ష్, రఫీ, గౌస్, తిలక్, చి లకా సత్యం , చి లకా పూర్ణ, శివ, తదితర జనసేన నాయకులు, కార్య కర్తలు పా ల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.