ఎన్నారైల సేవలను పార్టీ మరవదు

  • మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి
  • మంగళగిరిలోని పార్టీ కేం ద్ర కార్యాలయంలో ప్రవాస భారతీయుల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్
  • పార్టీకి రూ.1.30 కోట్లు విరా ళం అందిం చిన ప్రవాస భారతీయులు

జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు, ముఖ్యం గా ప్రవాసాం ధ్రులు అంది స్తున్న సహకారం ఎన్న టికీ మరువలేనిదని పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నా రు. ఆశయాలను కాపాడుకుం టూ రా ష్ట్ర భవిష్య త్తు కోసం చేసే ఈ ప్రయాణంలో ఎన్.ఆర్.ఐ.లు తమ వంతు సహకారం అంది స్తూ ముం దడుగు వేయడం జనసేన ప్రస్ థానంలో గుర్తుం డిపోతుం దని అన్నా రు. మంగళగిరిలోని కేం ద్ర కార్యాలయంలో పార్టీ ఆస్ట ్రేలియ కన్వీనర్ శ్రీ కొలికొం డ శశిధర్ ఆధ్వ ర్యం లో యూకే , ఐర్లాం డ్, ఆస్ట ్రేలియా, జర్మనీ , నెదర్లాం డ్ కు చెంది న జనసేన ఎన్.ఆర్.ఐ. బృందాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశాయి. పార్టీ సహాయ నిధికి రూ.1.30 కోట్లు విరా ళంగా అందిం చాయి. రా ష్ట్ర భవిష్య త్తు కోసం అవిశ్రాం తంగా పనిచేస్తున్న జనసేన పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భం గా ఎన్.ఆర్.ఐ.లు తెలిపారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లా డుతూ “ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీ ఎప్ప టికీ మరవదు. పార్టీ ముం దుకు వెళ్లడంలో ఎన్.ఆర్.ఐ.లు అంది స్తున్న మద్దతు , చేస్తున్న కృషి అమోఘం. మీ ప్రేమాభిమానాలు, మద్దతు పార్టీపై ఎప్ప టికీ ఇలానే ఉండాలి” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.