
రంపచోడవరం, చింతూరు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొత్తూరు గ్రామంలో ఉయిక వెంకటేష్ తీగల రవి కొవ్వాసి బాబురావు ఆధ్వర్యంలో వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి 52 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతూరు మండల పార్టీ అధ్యక్షులు మడివి రాజు పాల్గొనివారిని కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం మడివి రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిస్కారమే ధ్యేయంగా పార్టీ సిద్ధాంతాలు మరిం త బలంగా ప్రజల్లో కి తీసుకెళ్లాలని రాబోయే సార్వ త్రిక ఎన్ నికలకు సిద్ధం గా ఉండాలని దిశా నిర్దేశం చేయడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో ముఖ్య నాయకులు చిలకం కన్నా రావు సుబ్బా రావు వీరమహి ళ తీగల కవిత, నాగార్జు న ఉయక నాగేశ్వ రావు సంతోష్ కిరణ్ రంగయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.