![](https://kingofandhra.com/wp-content/uploads/2023/11/398131736_1351833172395180_6304080508824774285_n-819x1024.jpg)
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఒకే చోట కలవడం ఇటీవల అరుదుగా మారిపోయింది. వరుణ్-లావణ్య వెడ్డింగ్ కోసం వీరంతా ఇటలీలో మరోసారి కలుసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు బయటకు రాగా, తాజాగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఈ ముగ్గురినీ ఇలా చూడటంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.