ప్ర జ ల ఆకాం క్ష లు, అవ స రాల ను తీర్చ గ ల స త్తా జ న సేన -టీడీపీకే ఉంది: పెంటేల బాలాజీ

చిలకలూరిపేట , రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, అవసరార్ల తీర్చగలస జనసేన -టీడీపీకే ఉందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారని, ఇందులో భాగంగానే ఉమ్మ డి పార్టీల ఆధ్వర్యం లో తాడేప ల్లిగూడెంలో నిర్వ హించి న జెండా మ హాస భ విజ య వంతం కావ డ మే ఇందుకు నిద ర్శ న మ ని జన సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీ నర్ పెంటేల బాలా జీ అన్నా రు. గురువారం ఆయ న కార్యా ల యంలో విలేక ర్ల తో మాట్లాడుతూ తాడేప ల్లిగూడెంలో నిర్వ హించి న స భ చ రిత్ర లో నిలిచి పోతుం ద ని, వైసీపీ ప్ర భుత్వం పై ప్ర జ ల్లో పెల్లు బికిన ఆగ్ర హాజాల లు ఈ స భ లో సుస్ప ష్టం గా క నిపిం చాయ ని తెలి పారు. ఈ పొత్తు కు ప్రజల ఆశీర్వా దాలు మెండుగా ఉన్నా యన్న స భ విజ యం సుస్ప ష్టం చేసిం ద న్నా రు. విజ యం చేరువ లోనే ఉంద ని, దీన్ ని అందుకోవ డానికి జ న సేన -టీడీపీ నా య కులు, కార్య క ర్త లు కృషి చేయాల్సి న అవ స రం ఉంద న్నా రు. ఆ లేఖ ఫేక్ … 24 సీట్ల తో ఏక భ విం విెంచండిలేదా వైసీసీకి వెళ్లి పోం డి అనే పేరుతో జ న సేన అధినేత ప వ న్ క ళ్యా ణ్ విడుద ల చేసిన ట్లు
ఒక లేఖ ను అధికార వైసీపీ నా య కులు స ర్క లేట్ చేస్తు న్నా ర ని అది ఫేక్ అని స్ప ష్టం చేశారు. ఇప్ప టి ట్కే సోష ల్ మీడియాలో జ నసేన పేరుతో అనేక అంశాలు ట్రోల్ చేస్తు న్నా ర ని, వీటి ప ట్ల జ న సేనికులు అప్ర మ త్తం గా ఉండాల ని వివ రిం రిెంచ రు. కుట్ర ల
నమ్మ ద్ దుదు. అధికారంలో ఉన్న వైసీసీ ప్ర భుత్వం ఓట మి భ యంలో అనేక ర కాల కుట్ర ల కు తెర లేపిం ద ని, పొత్తును విఫ లం చేసి, జ న సేన – టీడీపీలు అనైక్యం గా ఉంటే విజ యం సాధిం చ వ చ్చ ని బ్ర మ లు ఉన్నా ర ని వివ రిం రిెంచారు. ప్ర తి రోజూ ఏదో ర కంగా పొత్తు ల పై వైసీసీ నా య కులు అతిగా స్పం దిస్తు న్నా ర ని, ప వ న్ క ళ్యా ణ్ పై విమ ర్శ లు చేస్తు న్నా ర ని ఆరోపిం చారు. వైసీసీ ఉచ్చు లో ప డ వ ద్ద ని, సోష ల్ మీడియాలో వ చ్చే అభూత క ల్ప న లు, అవాస్త వాల ను ప ట్టీెంచ కోరా ద ని హి త వు ప ల్కారు. జ న సేన అధినేత ప వ న్ క ళ్యా ణ్ సైతం ఇదే విష యాన్ ని చెప్ పార ని, ప వ న్ రా ష్ట్ర భ విష్య త్తు తు్తకోసం తీసుకొన్న నిర్ణ యాన్ ని ఆమెదిం చాల ని, నా య కుడు సూచించి న బాట లో న డిచి కూట మి అధికారంలో వ చ్చేలా క ష్ట ప డాల ని సూచిం చారు. మీరు నిజంగా నా మద్దతుదారులైతే నా వ్యూహాన్ ని ప్రశ్నిం చకండి, నా వెంట నిలబడండి, నా తో పాటు నడవండి అంటూ ప వ న్ క ళ్యా ణ్ మాట ల ను గుర్తుం చుకోవాని సూచిం చారు. ఉమ్మడి సభ రా ష్ట్ర రా జకీయాలకు దిక్సూచి గా మారిం ద ని, స భ విజ యంతో ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర ప్రజల విజయపు జెండా ఖాయ మైం మైెంద న్నా రు. కొత్త ప్రభుత్వం లో ప్రజల సంక్షేమం, రా ష్ట్ర అభివృద్ ధి ఎలా ముం దుకు తీసుకువెళ్లాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్ర బాబునా యుడు, జ న సేన అధినేత ప వ న్ క ళ్యా ణ్ స భ ద్వారా స్ప ష్టం చేశార ని తెలి పారు. రాను న్న రోజులో్ల ప్ర తి రోజును ఉమ్మ డి ఎజెండాను ప్ర జ ల్లో తీసుకొ వెళ్లి ప్ర జా మ ద్ద తు స మీక రిెంచాల ని, విజ య మే ప ర మావ ధిగా ప నిచేయాలని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.