#pawankalyanwithfarmers
నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.#NivarCyclone#JSPWithFarmers
దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు.
ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను…
మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకు చెందిన భూములకు…
Janasena@sevaaa
నెల్లూరు జిల్లా #సర్వేపల్లి_నియోజకవర్గ మనుబోలు నేషనల్ హైవే లో వరదలు రావడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాలలో ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు…