తూర్పుగోదావరి జిల్లా,ఐ.పోలవరం మండలం కొమరగిరి బాబుజగజ్జీవన్ రాయ్ కాలనీలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి, PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారు మరియు స్థానిక ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో 300 మంది జనసేన పార్టీ లో చేరారు.జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
తూర్పుగోదావరి జిల్లా,ఐ.పోలవరం మండలం కొమరగిరి బాబుజగజ్జీవన్ రాయ్ కాలనీలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి, PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారు మరియు స్థానిక ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో 300 మంది జనసేన పార్టీ లో చేరారు.జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.