జనసేన నాయకులు, ఆశా_జ్యోతి ఫౌండేషన్ వ్యవస్తాపకులు, శేఖర్_పులి గారు ఫౌండేషన్ తరుపున కరోనా రోగుల కొరకు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వేలాది మెడికల్ కిట్లు ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పటల్లో డోనేట్ చేయడం జరిగినది నిన్న క్రిష్ణా జిల్లా మచిలీపట్నం లో కలెక్టర్ గారికి 25 యూనిట్లు అందచేశారు. #AshaJyothi #CovidVaccine

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.